సిక్కుల పండుగ వైశాఖీ ఉత్సవం, అందరు ఒకచోట కలుస్తారు
చండీగఢ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ నెలలో వైశాఖీని జరుపుకుంటారు. పంజాబ్లోని ఖల్సా పంత్ పుట్టిన ఆనంద్ పూర్ సాహిబ్ ప్రాంతంలో వైశాఖీ ఉత్సవం జరుపుకుంటారు. కేశ్ గర్ సాహిబ్ ప్రాంతంలో కూడా ఈ పండుగను చేసుకుంటారు.
ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో సిక్కులు ఈ వైశాఖి పండుగ రోజున ఒకచోట కలుస్తారు. దీనినే మేళా అని కూడా అంటారు. గురుగ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలో ముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారు.

వైశాఖీ సిక్కులకు పెంద్ద పండుగ. ఇది వైశాఖ మాసంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది. పంజాబీ ప్రకారం ఇది మొదటి సూర్య మాసము. సాధారణంగా ఇది ఏప్రిల్ 13, 14వ తేదీల్లో వస్తుంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications