నందన్ నీలేకని కోసం ప్రముఖులు రోడ్డు పైకి (పిక్చర్స్)
బెంగళూరు: కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.
ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.
నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని
కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న 'ఆధార్' నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

నందన్ నీలేకని
ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.

నందన్ నీలేకని
నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని
మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 98 దేశాలలో తిరిగానని, అన్ని దేశాల్లో బెంగళూరు నగరం తెలిసినట్లుగా గుర్తించానని ఎస్ఎం కృష్ణ చెప్పారు.

నందన్ నీలేకని
అన్ని దేశాలలోను కర్నాటక రాజధాని బెంగళూరు తెలియడానికి కారణం ఇన్ఫోసిస్ అని అభిప్రాయపడ్డారు. తమకు చాలామంది తెలుసునని, వారందరికి నందన్ తెలుసునని ఎస్ఎం కృష్ణ చెప్పారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications