నందన్ నీలేకని కోసం ప్రముఖులు రోడ్డు పైకి (పిక్చర్స్)
బెంగళూరు: కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.
ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.
నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని
కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న 'ఆధార్' నందన్ నీలేకని తరఫున పలువురు ప్రముఖులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

నందన్ నీలేకని
ఆయనకు సినీ ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సినీ రచయితలు, నటులు ఆయన తరఫున నిలబడుతున్నారు.

నందన్ నీలేకని
నాయికలు జయమాల, భవ్యలు కూడా నీలేకని కోసం కష్టపడుతున్నారు. ప్రముఖ కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్, నటుడు జికె గోవింద రావులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పలువురు స్థానికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు.

నందన్ నీలేకని
మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 98 దేశాలలో తిరిగానని, అన్ని దేశాల్లో బెంగళూరు నగరం తెలిసినట్లుగా గుర్తించానని ఎస్ఎం కృష్ణ చెప్పారు.

నందన్ నీలేకని
అన్ని దేశాలలోను కర్నాటక రాజధాని బెంగళూరు తెలియడానికి కారణం ఇన్ఫోసిస్ అని అభిప్రాయపడ్డారు. తమకు చాలామంది తెలుసునని, వారందరికి నందన్ తెలుసునని ఎస్ఎం కృష్ణ చెప్పారు.












Click it and Unblock the Notifications