ఎంగేజ్మెంట్ రద్దైందని మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి పాండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మే నెలలో జరుగాల్సిన ఎంగేజ్మెంట్ రద్దు అవడంతో మనస్తాపానికి లోనైన స్వాతి పాండే ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
పాండే తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ అధికారి అజిత్ మిశ్రా తెలిపారు. స్వాతి పాండే ఇటీవలే హిస్టరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినట్టు పేర్కొన్నారు.

జానకీనగర్లోని తన నివాసంలో ఉరివేసుకొని పాండే ఆత్మహత్య చేసుకున్నారని.. ఉదయం ఆమె తల్లిదండ్రులు గమనించేప్పటికే ఆమె ప్రాణాలు వదిలిందని తెలిపారు.
కాగా, మే 9న జరగనున్న తన ఎంగేజ్ మెంట్ రద్దవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పాండే తన ఆత్మహత్య లేఖలో పేర్కొందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications