సీతను కష్టపెట్టారు: రామ, లక్ష్మణులపై పిటిషన్
పట్నా: ఎంతో మంది ప్రజలకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, లక్ష్మణుడిపై ఓ న్యాయవాది కేసు వేశారు. సీతాదేవిని అడవిలో విడిచిపెట్టి కష్టాలు పెట్టాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది.
ఈ అసాధారణ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాకు చెందిన ఠాకూర్ చందన్ సింగ్ అనే న్యాయవాది రాముడు ఎవరో ఓ వ్యక్తి((చాకలి)) అన్న మాటలు పట్టించుకుని సీతను వనవాసానికి పంపించి ఆమెను కష్టపెట్టాడని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్నకు ఎదురు చెప్పక ఆయన ఆదేశాలు పాటించి సీతను అవమానించినందుకు లక్ష్మణుడిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. పిటిషన్ను విచారణకు స్వీకరించాలా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ణయిస్తుంది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications