రాహుల్ పై మండిపడ్డ అమిత్ షా, ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నావంటూ ఫైర్
బీజేపి చీఫ్ అమిత్ షా ,మరోసారి రాహుల్ గాంధి పై ఫైర్ అయ్యారు..యువరాజు రాహుల్ గాంధి బిజేపి కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు..దేశంలోని యువకులను నిరోధించడమే ఆయన లక్ష్యామా అంటూ ప్రశ్నించారు. బెంగుళూర్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
బెంగుళూర్ మాన్యాట్ టెక్ పార్క్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధి పాల్గోని ప్రసంగించారు..సభలో కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మోడికి అనుకూలంగా నినాదాలు చేశారు .అయితే నినాదాలు చేస్తూన్న వారిని అరెస్ట్ చేశారు..దీంతో అమిత్ షా స్పందించారు..భారత దేశ యువకులను మాట్లాడకుండా చేయడమేనా యువనాయకుడు రాహుల్ గాంధి ఆలోచన అని ప్రశ్నించారు..ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని దాన్ని, రాహుల్ గాంధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు .. మోడి మద్దతుదారులను అరెస్టుల ద్వార బయపెట్టడడం మానుకోవాలని హచ్చరిస్తూ...కర్ణాటక వింగ్ పార్టీ కి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..

మరో వైపు కార్ణాటక లో కాంగ్రెస్ ,జేడిఎస్ పార్టీల అప్రజాస్వామిక పరిపాలన తీరుకు నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్య స్వేఛ్చను హరించి వారి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications