సర్జికల్ స్ట్రయిక్: షాక్.. ఇండియన్ నేవీ బేస్ క్యాంప్లో భారీ పేలుడు
పోరుబందర్: గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ వద్ద గల ఇండియన్ నేవీ బేస్ సమీపంలో శుక్రవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన ఉదయం జరిగింది. ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా, రెండు రోజుల క్రితం నేవీ అధికారులు ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్ బోటును స్వాధీనం చేసుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్ దాడుల నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications