ఆ పరిస్థితులో అతనితో తప్పు చేశా: యువతి, కేసు కొట్టేసిన కోర్టు
ముంబై: ఓ అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. బాధితురాలికి నిందితుడు రూ.10 లక్షలు చెల్లించడంతో పాటు, ఆమె సమ్మతి మేరకు కోర్టు కేసును కొట్టి వేసింది.
బాధితురాలు ప్రస్తుతం ఏడో నెల గర్భవతి. తన అంగీకారంతోనే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ తప్పు జరిగిందని బాధితురాలు కోర్టుకు తెలిపింది. తాము ఈ కేసును పరిష్కరించుకున్నామని, కేసు కొట్టేస్తే తనకు అభ్యంతరం లేదని తెలిపింది.

తొలుత ఆ బాధితురాలే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మాత్రం ఆమె తాను తప్పుడు అభిప్రాయంతో ఫిర్యాదు చేశానని కోర్టుకు తెలిపింది.
ఇద్దరు పరస్పర అంగీకారంతో రిలేషన్ షిప్ పెట్టుకున్నారని, వీరిద్దరు సమస్యను పరిష్కరించుకున్నారని, కేసు కొట్టేయాలని నిందితుడి తరఫు లాయర్ చెప్పారు. పుట్టబోయే బిట్ట భవిష్యత్తు కోసం రూ.10 లక్షలు డిపాజిట్ చేశాడని, బాధితురాలి విజ్ఞప్తి మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications