బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగాలు: ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అప్లయ్ చేయండి
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఏసీ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 మార్చి 2020.
సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు:ఎస్ఐ, కానిస్టేబుల్, ఏసీ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 317
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 మార్చి 2020

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ
వయస్సు: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్ఐ పోస్టుకు : రూ. 200/-
కానిస్టేబుల్ పోస్టుకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-02-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-03-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2SBhuFt












Click it and Unblock the Notifications