పఠాన్కోట్ బోర్డర్ వద్ద చొరబాటుదారుడి కాల్చివేత
పఠాన్కోట్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఓ అనుమానిత ఉగ్రవాదిని బిఎఫ్ఎఫ్ పోలీసులు కాల్చిపడేశారు. పఠాన్కోట్ జిల్లాలోని టాష్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సరిహద్దు దగ్గర మంచు దట్టంగా అలుముకున్న సమయంలో ముగ్గురు చొరబాటుదారులు అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాల తూటాలకు ఒకరు హతం కాగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు.

ఈ ఘటనతో సరిహద్దు సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జనవరి 2న పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం కలవరం రేపుతోంది.
కాగా, ఇటీవల జరిగిన పఠాన్కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులు చనిపోగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications