బడ్జెట్కు ముందు అరుణ్ జైట్లీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ను ప్రతిపాదించనున్న నేపథ్యంలో ఆయన వారితో సంప్రదింపులు జరిపారు.
ఆర్థిక విధానాలపై, బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రాల ప్రతినిధులు ఆయనకు పలు సలహాలు ఇచ్చారు. ఆనవాయితీగా బడ్జెట్ ప్రతిపాదనకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి ఇటువంటి సమావేశం నిర్వహిస్తుంటారు.

Recommended Video

వేతన జీవులకు ఊరటే ! భారీగా పెరగనున్న ఆదాయ పరిమితి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇచ్చిన సలహాలను, సమర్పించిన వినతిపత్రాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని అరుణ్ జైట్లీ చెప్పారు. సహకార ఫెడరిజం స్ఫూర్తితో వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు బీహార్, ఢిల్లీ, గుజరాత్, మణిపూర్, తమిళనాడులకు చెందిన డిప్యూటీ సిఎంలు, 14 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications