వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిలో పడిన పెళ్లి బృందం బస్సు: 22మంది మృతి

|
Google Oneindia TeluguNews

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 10మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.

పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Bus Carrying Baraatis Falls Off Bridge in Madhya Pradesh, 22 Wedding Guests Feared Dead

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాను రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

English summary
At least 22 wedding guests are feared dead after a bus carrying baraatis fell off the Son river bridge near Amelia in Madhya Pradesh’s Sidhi district. The accident took place around 10 PM on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X