కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బతిండాలోని మార్మండీలో ఇది జరిగింది. చండీగడ్కు 200 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్మీందర్ జాస్సీ మాట్లాడుతుండగా సమీపంలోనే జరిగింది. హర్మీందర్ జాస్సీ.. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు దగ్గరి బంధువు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications