వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బాంబు పేలుడు: ముగ్గురు మృతి

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

congress

బతిండాలోని మార్‌మండీలో ఇది జరిగింది. చండీగడ్‌కు 200 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్మీందర్ జాస్సీ మాట్లాడుతుండగా సమీపంలోనే జరిగింది. హర్మీందర్ జాస్సీ.. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దగ్గరి బంధువు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
At least 3 people were reportedly killed and many injured in a car explosion in Punjab's Maur. The explosion is said to have taken place near a Congress election rally in Bhatinda's Maur Mandi. News agencies quoted SDM Latif Ahmed as confirming the death of three persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X