పద్మావతి సినిమాకు సర్టిఫికేట్ ఎందుకివ్వలేదో చెప్పిన సెన్సార్ బోర్డు సీఈవో
సెన్సార్ బోర్డు పద్మావతి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిరిగి పంపించింది. నిర్మాతలు సర్టిఫికేషన్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని దీంతో సర్టిఫికెట్ మంజూరు చేయలేదని సభ్యులు చెప్పారు.
ముంబై: సెన్సార్ బోర్డు పద్మావతి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిరిగి పంపించింది. నిర్మాతలు సర్టిఫికేషన్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని దీంతో సర్టిఫికెట్ మంజూరు చేయలేదని సభ్యులు చెప్పారు.
అయితే ఈ విషయం గురించి సెన్సార్ బోర్డు సీఈవో అనురాగ్ శ్రీవాస్తవ్ స్పష్టత ఇచ్చారు. సినిమాను ఫిక్షన్ ఆధారంగా తీశారా? లేదా చరిత్ర ఆధారంగా తీశారా? అని దరఖాస్తులో ఉన్న ప్రశ్నకు నిర్మాతలు సమాధానాన్ని రాయలేదన్నారు.

దీన్ని అలాగే ఖాళీగా వదిలేశారన్నారు. సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో నిర్మాతల జవాబు తెలుసుకోవడం తమకు అవసరమన్నారు.
నిబంధనల ప్రకారం సీబీఎఫ్సీ ఓ సినిమాను సర్టిఫై చేయడానికి 68 రోజులు తీసుకోవచ్చునని చెప్పారు. పద్మావతి యూనిట్ సెన్సార్ పూర్తి చేసుకోకుండానే విడుదల తేదీ ప్రకటించింది కాబట్టి విడుదల వాయిదా పడిందన్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications