లంచం తీసుకుని అడ్డంగా సీబీఐకి దొరికిపోయిన ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్!
ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
రాజ్కుమార్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యాపారితో ఓ విషయంలో శశి శేఖర్ డీల్ కుదుర్చుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ లంచం తీసుకుంటున్నారని సమాచారం అందుకున్న సీబీఐ శశి శేఖర్పై కేసు నమోదు చేసింది.

లంచం తీసుకున్న శేఖర్తో పాటు, లంచం ఇచ్చిన అగర్వాల్, అతడి సన్నిహతులు కొందరిపై ఐపీసీ 120-బీ సెక్షన్, 7, 12, 13(1), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సీబీఐ అధికారులు వివరించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications