రూ.280 కోట్ల చీటింగ్ కేసు: ప్రముఖ జువెల్లర్ నిరవ్ మోడీపై కేసు
న్యూఢిల్లీ: అత్యంత ధనికుల్లో ఒకరైన ప్రముఖ జువెల్లరీ నిరవ్ మోడీపై కేసు నమోదయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు.
నిరవ్ మోడీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఆయన రూపొందించిన ఆభరణాలతో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు పలు వేదికలపై కనువిందు చేసారు.

జనవరి 31వ తేదీన ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీతో పాటు సూరత్, జైపూర్లలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.
రూ.230 డాలర్ల విలువైన ఫైవ్ స్టార్ డైమండ్ జ్యువెల్లరీ డిజైనర్ సంస్థను నిరవ్ మోడీ స్థాపించారు. విదేశాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు ఫైవ్ స్టార్ డైమండ్ సంస్థకు క్లయింట్లుగా ఉన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications