దేవాలయాల హుండీ డబ్బులను బ్యాంకుల్లో జమచేయండి
న్యూడిల్లీ: చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. దేవాలయాల్లోని హుండీల్లో ఉన్న చిల్లరను, విరాళంగా వచ్చిన నగదును వెంటను బ్యాంకుల్లో జమచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా దేవాలయాల పాలకవర్గాలను కోరింది.
పెద్ద నగదు రద్దు కారణంగా నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు ఆలయాలకు వచ్చిన చిల్లర నగదును, విరాళంగా వచ్చిన నగదును బ్యాంకుల్లో జమచేయాలని కేంద్రం ఆదేశించింది.

దేవాలయాల్లోని హుండీల్లో భక్తులు ఎక్కువసంఖ్యలో చిల్లరను జమచేస్తుంటారు. ఈ చిల్లరను బహిరంగ మార్కెట్లోకి వస్తే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆలయాల ట్రస్టులను కోరారు.
దేవాలయాల్లోని హుండీల్లో వచ్చిన చిల్లరను బ్యాంకుల్లో జమచేస్తే సగం ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.అయితే చిల్లరను లెక్కించేందుకు మాత్రం చిల్లర లెక్కింపు యంత్రాలు అవసరం ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ వినతిని ఆలయ పాలకవర్గాలు ఆమోదిస్తే చిల్లర కష్టాలు తీరే అవకాశం ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications