గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం
సంఘటిత రంగ కార్మికుల గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం పది లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.
న్యూఢిల్లీ: సంఘటిత రంగ కార్మికుల గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం పది లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏడో వేతన సంఘంలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగును రూ.20 లక్షలకు పెంచారు. ఇప్పుడు గ్రాట్యుటీ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ప్రయివేటు రంగ ఉద్యోగులకూ ఆ భాగ్యం కలగనుంది.

కాగా, ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4 శాతం నుంచి 5 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, అరవై ఒక్క లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
గడిచిన జూలై ఒకటో తేది నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి మూడు వేల కోట్లకు పైగా భారం పడుతుంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications