తల్లి చీరతో ఉరివేసుకున్న హిమేష్ రేష్మియా మ్యాజిక్ కంపెనీ సీఈవో
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు హిమేష్ రేషమియాకి చెందిన మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి ఒషివారలోని తన ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన.. తల్లి చీర తీసుకుని ఉరి వేసుకున్నారు.
కాగా, ఆ సమయంలో ఆయన తల్లి, ప్రియురాలు ఇంట్లోనే ఉన్నారు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న ఆయన తల్లి, ప్రియురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

గత ఆరేళ్లుగా ఆండీ సింగ్ హిమేశ్ రేషమియా కంపెనీలోనే పనిచేస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications