తల్లి చీరతో ఉరివేసుకున్న హిమేష్ రేష్మియా మ్యాజిక్ కంపెనీ సీఈవో
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు హిమేష్ రేషమియాకి చెందిన మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి ఒషివారలోని తన ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన.. తల్లి చీర తీసుకుని ఉరి వేసుకున్నారు.
కాగా, ఆ సమయంలో ఆయన తల్లి, ప్రియురాలు ఇంట్లోనే ఉన్నారు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న ఆయన తల్లి, ప్రియురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

గత ఆరేళ్లుగా ఆండీ సింగ్ హిమేశ్ రేషమియా కంపెనీలోనే పనిచేస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications