జైల్లో ఉన్నా, బయట ఉన్నా మద్దతివ్వాల్సిందే: చాకో

దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకే మద్దతు పలుకుతారని చెప్పారు. వాళ్లు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తమతో వ్యతిరేకించినా, సఖ్యతగా ఉన్నా ఎన్నికల తర్వాత అందరూ కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏ ముద్దాయి అయినా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని చెప్పారు. దానిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందే అన్నారు.
బెయిల్పై ప్రశ్నకు బదులిస్తూ.. తాను దానిపై మాట్లాడదల్చుకోలేదన్నారు. విభిన్న విషయాలను ఒక్కటిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు తాను సహకరించదల్చుకోవడం లేదన్నారు. దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని, బిజెపికి కాదన్నారు. ఎన్నికల తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నా, బయట ఉన్నా, తమతో విభిదించినా, సఖ్యతగా ఉన్నా అంతా కాంగ్రెసుకు మద్దతివ్వాల్సిందే అన్నారు. జగన్ తమకు మద్దతిస్తున్నారని మీరే చెబుతున్నారని, ఆయన ఏదో ఒకవైపు తప్పితే రెండు వైపులకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. అయితే, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.
అప్పుడు కితాబు.. ఇప్పుడు విమర్శనా: బొత్స
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారని, ఇప్పుడు విమర్శలు గుప్పించడమేమిటని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications