'శిక్ష పడుతోందనే అధికారం కోసం ఇలా..శశికళపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు'
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో సినీ నటుడు కమల్ స్పందించారు.శశికళపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటుడు కమల్ హసన్ మరో సారి స్పందించారు. అన్నాడిఎంకె చీఫ్ శశికళను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా కమల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాలపై కమల్ హసన్ తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత కమల్ హసన్ ప్రశంసలు గుప్పించారు.అధికారం చేపట్టడంపై రెండు రకాల అభిప్రాయాలనుఆయన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ రెండు సూక్తులను కూడ ఆయన ఉటంకించారు.

"శిక్ష పడుతోందనే భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్గడం...మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో) " అని ఆయన ట్వీట్ చేశారు.
"ఖచ్ఛితంగా తమిళనాడులో ఇదే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. " కమల్ హసన్ అభిప్రాయాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.కమల్ నిర్భయంగా తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన ఘాటుగానే స్పందిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications