వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్ స్కాం: కీలక మలుపు, సీబీఐ మాజీ చీఫ్‌కు షాక్

యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

Coal scam case: Supreme Court orders probe against former CBI chief Ranjit Sinha

ఈ కుంభకోణం కేసు పైన దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో నిందితులుగా ఉన్న వారితో కలిసి అప్పటి సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా కేసును తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది.

English summary
The Supreme Court today ordered a CBI probe against former chief of the investigation agency Ranjit Sinha in connection with the coal block allocation scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X