కోల్ స్కాం: కీలక మలుపు, సీబీఐ మాజీ చీఫ్కు షాక్
యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసు సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. మాజీ సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా పైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కుంభకోణం కేసు పైన దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో నిందితులుగా ఉన్న వారితో కలిసి అప్పటి సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా కేసును తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications