సిద్ధుకు అది మ్యాచ్ కాదు: భార్య ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆయన ఇంకా సందిగ్ధంలోనే ఉన్నరు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆయనను ఆహ్వానిస్తున్నాయి. ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ సోమవారం నాడు స్పందించారు. తన భర్త కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరన్నారు. ఆ పార్టీ సరైన గమ్యస్థానమని తాను భావించడం లేదన్నారు. సిద్ధుతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చర్చలు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా, సిద్ధు పెట్టిన డిమాండ్లకు ఏఏపీ దిగిరాకపోవడం వలలనే ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో సిద్ధూ భార్య.. ఏఏపీని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆ పార్టీ మ్యానిఫెస్టో బాగుందని, సమర్థుడైన నేత ఉంటే పంజాబ్లో పార్టీని ముందుకు నడిపించవచ్చని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని సిద్ధూ డిమాండ్ చేయగా, పార్టీ నియమావళి ప్రకారం, ఒకే ఇంట ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని ఏఏపీ తేల్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఏఏపీలో సిద్ధు చేరికకు అదే అడ్డంకి అంటున్నారు.
-
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications