అయ్యర్ను కావాలనే తొలగించింది: కాంగ్రెస్, సోనియాలపై ఉమాభారతి ఫైర్
మథుర: ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన పార్టీకి భారంగా మారిన నేపథ్యంలో కావాలనే వదిలించుకున్నారని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.
ఈ మేరకు మీడియాలతో మాట్లాడుతూ.. పార్టీకి భారంగా మారిన నేపథ్యంలో ఎప్పట్నుంచో అయ్యర్ను వదిలించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, అవకాశం దక్కడంతో సులువుగా ఆయనను పక్కన పెట్టారని అన్నారు.

కాంగ్రెస్ నిజంగా విలువలు పాటించే పార్టీనే అయితే తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సస్పెండ్ చేయాలని సూచించారు. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమె ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు ఆలస్యమవుతున్నాయని నదుల సంరక్షణ గురించి మాట్లాడుతూ చెప్పారు. నదుల సంరక్షణలో రాజీ ఉండబోదమని స్పష్టం చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ప్రశంసించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications