పని మనిషికి రూ.600 కోట్ల ఆస్తి రాసిచ్చిన కాంగ్రెస్ నేత

గజ్రాజ్ సింగ్ జడెజా 2013 సెప్టెంబర్ నెలలో చనిపోయారు. అతను చనిపోయే ముందు తన ఆస్తులను పని మనిషి పేరు మీద రాశాడు. ఇది ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
వీలునామా విషయం తెలియడంతో సదరు పని మనిషిని, అతని కుటుంబ సభ్యులను ఆయనకు చెందిన వారు నిర్బంధించారు. స్థానిక పోలీసులు ఆ పని మనిషిని, అతని కుటుంబాన్ని వారి నిర్బంధం నుండి బయటకు తెచ్చారు.
వారు తమను బందిస్తారని తమకు తెలియదని, కాంగ్రెసు నేత గజ్రాజ్ సింగ్ జడెజా అల్లుడు, అతని కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి తమను బెదిరించారని పని మనిషి వేణు భాయ్ చెబుతున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications