మళ్ళీ తగ్గుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు; 2.64 లక్షల యాక్టివ్ కేసులు; దేశంలో తాజా లెక్కలివే !!
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్న నమోదైన కేసులు కంటే 9 శాతం తక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 180 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 2,64,454 కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.78 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం రికవరీలు 3,31,21, 247. ఇక రికవరీల శాతం 97.89 శాతంగా ఉంది.
నిన్న
ఒక్కరోజు
కరోనా
మృతుల
సంఖ్య
180
గత
24
గంటల్లో
నమోదైన
180
మరణాలతో
కలిపి
భారత
దేశంలో
ప్రస్తుతం
మొత్తం
మరణాల
సంఖ్య
4,48,997.
గత
24
గంటల్లో
26,718
మంది
కరోనా
మహమ్మారి
బారినుండి
కోలుకున్నారు.
దేశంలో
కరోనా
వ్యాక్సినేషన్
కార్యక్రమం
యుద్ధప్రాతిపదికన
కొనసాగుతుంది.
ఇక
ఇప్పటి
వరకు
దేశవ్యాప్తంగా
పంపిణీ
అయిన
కరోనా
వ్యాక్సిన్
డోసుల
సంఖ్య
90,79,32,861.
ఇదిలా
ఉంటే
కరోనా
రోజువారీ
కేసులను
ఎక్కువగా
నమోదు
చేస్తున్న
కేరళ
రాష్ట్రంలో
12,297
తాజా
కోవిడ్
కేసులు
నమోదు
అయ్యాయి.
74
మంది
మరణించారు.
దీంతో
కేరళలో
మొత్తం
కేసులు
47,20,233కి
చేరుకున్నాయి.
మొత్తం
మరణాలు
25,377
కి
చేరాయి.
మొత్తం
రికవరీలు
45,57,199
కి
చేరుకోగా
యాక్టివ్
కేసుల
సంఖ్య
1,37,043
కు
వచ్చినట్టు
సమాచారం.
మహారాష్ట్ర,
మిజోరాం
లలో
కరోనా
కేసుల
ఉధృతి..
తాజా
పరిస్థితి
ఇదే
మహారాష్ట్రలో
2,692
కొత్త
పాజిటివ్
కేసులు
మరియు
41
మరణాలు
నమోదయ్యాయి.
2,716
మంది
రోగులు
డిశ్చార్జ్
అయ్యారని
రాష్ట్ర
ఆరోగ్య
శాఖ
తెలిపింది.
కొత్త
కేసుల
నమోదుతో
రాష్ట్రంలోని
కోవిడ్-19
సంఖ్య
65,59,349
కి
చేరుకుంది.
కరోనా
మహమ్మారి
కారణంగా
కనీసం
1,39,207
మంది
మరణించారని,
రాష్ట్రంలో
ఇప్పుడు
35,888
యాక్టివ్
కేసులు
మిగిలి
ఉన్నాయని
పేర్కొంది.
ఈశాన్య
రాష్ట్రమైన
మిజోరాంలో
కరోనా
కేసుల
పెరుగుదలను
చూస్తోంది.
మిజోరాం
రాష్ట్రంలో
ఆగస్టులో
కనీసం
21,074
కేసులు
నమోదయ్యాయి.
సెప్టెంబర్లో
34,263
కరోనా
కొత్త
కేసులు
నమోదయ్యాయని
రాష్ట్ర
ఆరోగ్య
శాఖ
తెలిపింది.
రాష్ట్రంలో
ఏప్రిల్లో
1,655,
మేలో
6,268,
జూన్లో
8,093,
జూలైలో
18,433
కరోనా
కేసులు
నమోదయ్యాయి.
వివిధ
రాష్ట్రాల్లో
కరోనా
కొత్త
కేసుల
పరిస్థితి
ఇలా
ఇదిలా
ఉంటే
గత
24
గంటల్లో
తమిళనాడు
రాష్ట్రంలో
1531
కరోనా
కేసులు
నమోదయ్యాయి.
కరోనా
మహమ్మారి
కారణంగా
23
మంది
మరణించారు.
కర్ణాటక
రాష్ట్రంలో
664
కొత్త
కేసులు
నమోదు
కాగా
ఎనిమిది
మంది
మరణించారు.
ఇదిలా
ఉంటే
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
కరోనా
కారణంగా
765
కొత్త
కేసులు
నమోదు
కాగా
తొమ్మిది
మంది
మరణించారు.కరోనా
కారణంగా
గత
24
గంటల్లో
162కరోనా
కేసులు
నమోదు
కాగా,
ఒక్కరు
మరణించారు.
దేశ
రాజధాని
ఢిల్లీలో
33
కరోనా
కేసులు
నమోదు
కాగా
జీరో
మరణాలు
నమోదయ్యాయి.
పశ్చిమ
బెంగాల్
రాష్ట్రంలో
701
కరోనా
కేసులు
నమోదు
కాగా,
పది
మంది
మరణించారు.
కరోనా
మరణాలు
నమోదు
కాని
రాష్ట్రాలివే
ఇదిలా
ఉంటే
దేశ
రాజధాని
ఢిల్లీతో
పాటు
చత్తీస్గడ్,
రాజస్థాన్,
గుజరాత్,
మధ్యప్రదేశ్,
హర్యానా,
బీహార్,
పంజాబ్,
జార్ఖండ్,
ఉత్తరాఖండ్,
జమ్ము
కాశ్మీర్,
హిమాచల్
ప్రదేశ్,
చండీగఢ్,
అరుణాచల
ప్రదేశ్,
సిక్కిం,
నాగాలాండ్,
లడక్
లలో
ఒక్క
కరోనా
మరణాలు
కూడా
నమోదు
కాలేదు.
రోజువారీ
పాజిటివిటీ
రేటు
2.10
శాతంగా
ఉంది
.ఇక
వారాంతపు
పాజిటివిటీ
రేటు
1.63
శాతంగా
ఉంది.