జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామికి వచ్చే నెల 30న కోర్టు ముందు హాజరుకావాలని స్దానిక కోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఈ సమన్లు జారీ చేశారు.
తమిళనాడుకు చెందిన మత్యృకారుల సమస్యలపై సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ దినపత్రిక దినమలార్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు.

సుబ్రమణ్య స్వామి దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని జయలలిత వేసిన పిటీషన్లో పేర్కొంది. సిటీ కోర్డులో వేసిన ఈకేసులో స్వామి విమర్శలు ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
నిజానిజాలు తెలుసుకోకుండా బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నై ఎడిషన్ ప్రింటర్, పబ్లిషర్ పైన, ఇంటర్యూ చేసిన విలేకరిపైన కూడా స్దానిక కోర్టులో ముఖ్యమంత్రి తరుపున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ 8వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications