ములాయం సింగ్కు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్కే 'సైకిల్'
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది.
లక్నో: ఇప్పటికే పార్టీలో ఎక్కువ మంది కొడుకు అఖిలేష్ యాదవ్కు మద్దతు పలుకుతున్నారు. ఇది తండ్రి ములాయం సింగ్ యాదవ్ షాక్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ములాయంకు సోమవారం నాడు ఎన్నికల కమిషన్ మరో షాకిచ్చింది.
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తాజాగా, ఈసీ నిర్ణయం నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ కొత్త సింబల్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైకిల్ గుర్తు రావడం అఖిలేష్కు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. సైకిల్ గుర్తు సమాజ్ వాది పార్టీ గుర్తు. ఈ గుర్తుతోనే అఖిలేష్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications