వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ములాయం సింగ్కు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్కే 'సైకిల్'
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది.
లక్నో: ఇప్పటికే పార్టీలో ఎక్కువ మంది కొడుకు అఖిలేష్ యాదవ్కు మద్దతు పలుకుతున్నారు. ఇది తండ్రి ములాయం సింగ్ యాదవ్ షాక్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ములాయంకు సోమవారం నాడు ఎన్నికల కమిషన్ మరో షాకిచ్చింది.
ఈసీ.. సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్కు కేటాయించింది. అఖిలేష్ యాదవ్కు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, నేతల మద్దతు ఉంది. దీంతో ఈసీ ఆ గుర్తును ఆయనకే కేటాయించింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజాగా, ఈసీ నిర్ణయం నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ కొత్త సింబల్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైకిల్ గుర్తు రావడం అఖిలేష్కు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. సైకిల్ గుర్తు సమాజ్ వాది పార్టీ గుర్తు. ఈ గుర్తుతోనే అఖిలేష్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Comments
bjp uttar pradesh assembly elections 2017 uttar pradesh akhilesh yadav mulayam singh yadav five states బీజేపీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017 ఉత్తర ప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్
English summary
The Election Commission of India has said thatye Cycle symbol belongs to Akhilesh Yadav. The ECI reportedly ruled in favour of the Akhilesh faction since he had the numbers.