బెంగళూరులో గ్యాస్ సిలిండర్ పేలుడు, ఇంటి యజమాని అరెస్టు, అనుమతి లేదు, ఇల్లు కట్టాడు!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మరణించిన కేసులో ఇంటి యజమానిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని వివేక్ నగర పోలీసులు మంగళవారం ఇంటి యజమాని గణేష్ ను అరెస్టు చేశారు.
బీబీఎంపీ అనుమతి లేకుండా మూడు అంతస్తుల భవనం నిర్మించారని, నాసికరంగా నిర్మించిన ఇంటిని అద్దెకు ఇచ్చారని ఆరోపిస్తూ పోలీసులు గణేష్ మీద ఐపీసీ 304 ఎ, 336, 339 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మూడు అంతస్తులు కుప్పకూలడంతో ఏడు మంది మరణించారు.

ఆరు మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇంటి యజమాని గణేష్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని, చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications