Illegal affair: భర్తకు హ్యాండ్, పుట్టింటి పక్కనే ప్రియుడు, తండ్రిని సజీవదహనం చేసిన కూతురు !
చెన్నై/రామనాథపురం: పెళ్లి వయసుకు వచ్చిన కూతురికి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అనుకున్నారు. బంధువుల్లో ఉన్న యువకుడికి కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని, ఎలాంటి సమస్యలురావని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే కూతురికి ఓ యువకుడితో పెళ్లి చేశారు. భర్తతో మూడు సంవత్సరాలు కాపురం చేసిన మహిళ తరువాత అతనితో గొడవలు పడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న మహిళ అదే ఊరిలో నివాసం ఉంటున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం నుంచి ప్రియుడితో ఆమె ఎంజాయ్ చేస్తోంది. భర్తను వదిలేసి వచ్చిన కూతురు మరో యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని మా పరువు తీస్తోందని తండ్రి రగిలిపోయాడు. ఇదే విషయంలో ఇంట్లో తండ్రి కూతురికి రోజూ గొడవలు జరుగుతున్నాయి. రాత్రి మద్యం సేవించిన తండ్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయాడు. అంతే ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న కూతురు కన్నతండ్రి మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలు తట్టుకోలేక తండ్రి ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. స్థానికులు మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియుడి కోసం కన్నతండ్రిని కూతురు హత్య చెయ్యడం కలకలం రేపింది.
RRR: ఎవరి ఊహలు వాళ్లవే, వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్!
కూతురికి పెళ్లి సంబంధాలు చూసిన తల్లిదండ్రులు
తమిళనాడులోని రామనాథపురం సమీపంలోని ఆర్. కవనూరు ప్రాంతంలో రవి, సెల్లి అలియాస్ భక్తి అమ్మాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. రవి, సెల్వీ దంపతులకు పవిత్రా అనే కూతురు ఉంది. పవిత్రాకు పెళ్లి చెయ్యాలని కొంతకాలం పాటు ఆమె తల్లిదండ్రులు అనేక పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి మాత్రం సెట్ కాలేదు.
బంధువుతో పవిత్రా పెళ్లి
పెళ్లి వయసుకు వచ్చిన పవిత్రాకు త్వరగా పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అనుకున్నారు. బంధువుల్లో ఉన్న యువకుడికి మా కూతురు పవిత్రాను ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని, ఎలాంటి సమస్యలురావని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే ఐదు సంవత్సరాల క్రితం పవిత్రాన బంధువుల్లోని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.
భర్తను వదిలేసి ప్రియుడిని సెట్ చేసుకుంది
భర్తతో
మూడు
సంవత్సరాలు
కాపురం
చేసిన
పవిత్రా
తరువాత
అతనితో
గొడవలు
పడి
కవనూరులోని
ఆమె
పుట్టింటికి
వెళ్లిపోయింది.
భర్తను
వదిలేసి
పుట్టింటిలో
ఉంటున్న
పవిత్రా
పుట్టింటి
సమీపంలో
నివాసం
ఉంటున్న
మురుగానందం
అనే
యువకుడితో
అక్రమ
సంబంధం
పెట్టుకుంది.
కొంతకాలం
నుంచి
ప్రియుడు
మురుగానందంతో
పవిత్రా
ఎంజాయ్
చేస్తోంది.
కూతురి మ్యాటర్ తెలిసి రగిలిపోయిన తండ్రి
భర్తను వదిలేసి వచ్చిన కూతురు పవిత్రా సొంత ఊర్లో ఉన్న మురుగానందంతో అక్రమ సంబందం పెట్టుకుని మా పరువు తీస్తోందని ఆమె తండ్రి రవి రగిలిపోయాడు. ఇదే విషయంలో ఇంట్లో తండ్రి రవికి, అతని కూతురు పవిత్రాకు రోజూ గొడవలు జరుగుతున్నాయి. రవి భార్య సెల్వీ కూతురు పవిత్రాకు, భర్తకు కొంతకాలం నుంచి సర్దిచెబుతూ వస్తోంది,
తండ్రి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన కూతురు
రాత్రి మద్యం సేవించిన రవి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయాడు. అంతే ప్రియుడు మురుగానందంను ఇంటికి పిలిపించుకున్న కూతురు పవిత్రా కన్నతండ్రి రవి మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలు తట్టుకోలేక రవి ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. స్థానికులు మంటల్లో కాలిపోతున్న రవిని రక్షించి 108 వాహనంలో రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు పెట్టిన మురుగన్
రెండు రోజులు మృత్యువుతో పోరాడిన రవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రవి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుకున్నారు. రవి సోదరుడు మురుగన్ పవిత్రా, మురుగానందం మ్యాటర్ పోలీసులకు చెప్పాడు, మా అన్న రవిని అతని కూతురు పవిత్రా హత్య చేసిందని కేసు పెట్టాడు.
కూతరు, ప్రియుడు అరెస్టు
పోలీసులు
పవిత్రా,
ఆమె
ప్రియుడు
మురుగానందంను
అదుపులోకి
తీసుకుని
బెండ్
తీస్తే
మ్యాటర్
మొత్తం
బయటకు
వచ్చింది.
ప్రియుడు
మురుగానందం
మోజులో
పడి
కన్నతండ్రి
రవిని
అతని
కూతురు
పవిత్రా
హత్య
చెయ్యడం
తమిళనాడులో
కలకలం
రేపింది.
రవి
హత్య
కేసులో
అతని
భార్య
సెల్వీకి
కూడా
ఏమైనా
సంబంధం
ఉందా
?
అంటూ
పోలీసులు
ఆరా
తీస్తున్నారు.