భారత క్రికెటర్లకు దావూద్ కార్ల ఆఫర్: వెంగ్ సర్కార్

మ్యాచ్ జరిగే ముందు దావూద్ ఇబ్రహీం తమ డ్రెస్సింగ్ రూంను సందర్శించాడని, తనను తాను ఓ వ్యాపారవేత్తగా దావూద్ పరిచయం చేసుకున్నాడని దిలీప్ వెంగ్ సర్కార్ తెలిపారు. షార్జాలో జరిగిన ఆస్ట్రేలియా-ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో ఒక వేళ భారత జట్టు పాకిస్థాన్ జట్టును ఓడిస్తే తమ జట్టులోని ప్రతీ ఒక్కరికి టయోటా కారోల కారును బహుమతిగా ఇస్తానని దావూద్ ప్రకటించినట్లు సర్కార్ చెప్పారు.
ఆ సమయంలోనే డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన భారత ఆటగాడు కపిల్ దేవ్ అతనెవరని అడిగినట్లు తెలిపారు. అతనెందుకు రూంలోకి వచ్చాడని తమను ప్రశ్నించినట్లు వెంగ్ సర్కార్ తెలిపారు. దావూద్ ఇబ్రహీంను రూంలో నుంచి బయటికి వెళ్లాలని కపిల్ కోరినట్లు సర్కార్ చెప్పారు. అప్పుడు అతను ఎవరో తెలియదని వెంగ్సర్కార్ చెప్పాడు.
కపిల్ స్పందనతో ఆగ్రహం వ్యక్తం చేసిన దావూద్ ఆగ్రహంగా రూంలో నుంచి బయటికి వెళ్లాడని సర్కార్ తెలిపాడు. అంతేగాక తన కారు బహుమతిని కూడా దావూద్ రద్దు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో కపిల్ దేవ్కి తను మాట్లాడిన వ్యక్తి దావూద్ అని తెలియదని సర్కార్ తెలిపారు. అయితే అతను రూంలోకి రావడాన్ని అనుమతించలేదని, అతని బహుమతిని కపిల్ నిరాకరించాడని అన్నారు. కాగా ఆ ఫైనల్ మ్యాచులో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications