భారత్, పాకిస్థాన్: డిసెంబర్ 16 దారుణాలు
న్యూఢిల్లీ/పేషావర్: భారత్, పాకిస్థాన్ దేశాలలో డిసెంబర్ 16వ తేదిన రెండు ఘోర సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలను రెండు దేశాలు తలుచుకుని విచారం వ్యక్తం చేస్తున్నాయి. శత్రు దేశాల్లో రెండు సంఘటనలు ఒకే రోజు జరిగాయి.
మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ 16వ తేదిన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పారామెడికల్ విద్యార్థిని (నిర్బయ)పై పాశవిక లైంగిక దాడి జరిగింది. సామూహిక అత్యాచారం తరువాత అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు.
ఈ సంఘటన తరువాత ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించడానికి జస్టిస్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక కమిటి రూపొందించిన చట్టానికి నిర్భయ అనే పేరు పెట్టారు. అయితే ఈ చట్టం అమలు చేసిన తరువాత కూడా భారత దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఉగ్రవాదులను పాలు పోసి పెంచుకున్న పాకిస్థాన్ అదే ఉగ్రవాద పాముల కాటుకు గురైయ్యింది. డిసెంబర్ 16వ తేదిన పేషావర్ లోని మిలటరీ స్కూల్ లో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో దాదాపు 150 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఉగ్రవాదుల ఉరిశిక్షల అమలుపై కొనసాగుతున్న మారటోరియాన్ని ఎత్తేసి నాలుగు నెలల్లో 100 మంది ఉగ్రవాదులకు ఉరి శిక్ష అమలు చేసింది. పేషావర్ సంఘటనతో పాక్ అక్కడి ఉగ్రవాదులను అణిచివెయ్యడానికి కఠిన చర్యలు తీసుకునింది.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
మరో యుద్ధం ప్రారంభం! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా











Click it and Unblock the Notifications