ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో చోరీ, కంప్యూటర్, విలువైన పత్రాలు మాయం
డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో దొంగతనం జరిగింది. ఈ కార్యాలయంలోని కంప్యూటర్లు, విలువైన పత్రాలను దొంగిలించారు.కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
న్యూఢిల్లీ:సామాన్యుల కార్యాలయాలు, ఇళ్లలోనే కాదు ఏకంగా డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలోనే దొంగలుపడ్డారు. దొంగలు దొంగతనం చేయడమే కాకుండా కార్యాలయాన్ని కూడ ధ్వంసం చేశారు.
సామాన్యులకే కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడ రక్షణ లేకుండా పోయింది డిల్లీలో. డిల్లి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో శుక్రవారం నాడు దొంగలుపడ్డారు. దొంగలు కార్యాలయంలో కంప్యూటర్ ను విలువైన పత్రాలను దోచుకెళ్ళారు.

శుక్రవారం రాత్రి పూట గుర్తుతెలియని వ్యక్తులు డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో దొంగతనం చేశారు. రెండు కంప్యూటర్లతో పాటు విలువైన పత్రాలను దోచుకెళ్ళారు. డిల్లీలోని పత్పర్ గంజ్ లోని కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.
అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ సమయంలో దొంగతనం జరిగిందనేది ఖచ్చితంగా చెప్పలేమన్నారు పోలీసులు . సిసిటీవి కెమెరాలనుఆప్ చేసి సిసికెమెరాకు అనుసంధానం చేసిన కంప్యూటర్ ను కూడ ఎత్తుకెళ్ళారని పోలీసులు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications