Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: కుప్పకూలిన బ్రిడ్జి - శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుడు -ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఘటన

దేశరాజధాని ఢిల్లీలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అక్కడ పనిచేస్తోన్న నిర్మాణ కార్మికుల్లో ఒకరు శిధిలాల కింద చిక్కుకుపోయాడు.

ఢిల్లీలోని పంజాబ్ బాగ్ లో దాదాపు కిలో మీటరు పొడవున వంతెన నిర్మాణం సాగుతోంది. అందులోని ఓ భాగం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి.

Delhi: Part of under-construction bridge collapses in Punjabi Bagh, One Feared Trapped

శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని, అతణ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. బ్రిడ్జిలో ఓ భాగం కూలడంతో పంజాబీ బాగ్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శిధిలాల తొలగింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+