వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిమ్కా బుక్ రికార్డుకెక్కిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద నగదు చోరీని ఛేదించినందుకు ఢిల్లీ పోలీసులు లిమ్కా బుక్ రికార్డుకెక్కారు. గత నవంబరు 27న ఓ నగదు తరలింపు వాహనం నడిపే డ్రైవరు రూ.22.50 కోట్ల డబ్బుతో పరారయ్యాడు.
దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి పది గంటల్లోనే ఆ వాహనాన్ని పట్టుకోగలిగారు. ఇందులో రూ.10,500 తప్ప మిగిలిన డబ్బంతా అలాగే ఉంది. ఈ డబ్బును డ్రైవరు ఖర్చులకు ఉపయోగించుకున్నాడని పోలీసులు చెప్పారు.
DP
enters
the
Lima
Book
of
Records
for
making
India's
largest
ever
cash
recovery
of
₹22.49
Crores
of
stolen
money.
pic.twitter.com/aXcOoHD3ky
—
BS
Bassi
(@BhimBassi)
January
2,
2016
తమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో దక్కడంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో దోపిడీకి గురైన భారీ మొత్తం రూ. 22.49కోట్లను గంటల్లోనే ఛేధించినందుకు ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.
Comments
English summary
Delhi Police today entered the Limca Book of Records for solving the biggest cash heist case of the the country in November 2015.
Story first published: Sunday, January 3, 2016, 13:30 [IST]