దారుణం: ట్రాఫిక్ ఏసీపీ మృతి, విధులు నిర్వహిస్తుండగా కారుతో ఢీ..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన రిగింది. రాజొక్రీ ఫ్లై ఓవర్ వద్ద ఏసీపీ సంకేత్ కౌశిక్ విధులు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ను శనివారం నియంత్రిస్తున్నారు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయనను ఢీ కొన్నది. వెంటనే అతనిని సమీపంలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కానీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని కారు ఢీ కొనడం చర్చానీయంశమైంది. అయితే కారు ఎవరు ఢీ కొన్నారు..? కావాలనే అటాక్ చేశారా అనే అంశాలు తెలియాల్సి ఉంది.
Recommended Video
Ambident Fraud Case : గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతోనే సీసీబీ అధికారుల మీద వేటు | Oneindia

More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications