మిస్ ఇండియా 2015గా ఢిల్లీ సుందరి అదితీ ఆర్య(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఢిల్లీ ముద్దుగుమ్మ అదితీ ఆర్య.. 2015 ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఫెమినా 52వ అందాల పోటీల్లో ఆమె గెలిచింది. కాగా, తొలి రన్నర్పగా అఫ్రీన్ రాచెల్ వజ్, రెండో రన్నర్పగా వార్తికా సింగ్ నిలిచారు.
ఈ పోటీల్లో గెలిచిన అదితి.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొంటుంది. రన్నర్లుగా మిగిలిన ఇద్దరు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు. 21 మంది అందాలభామలు కిరీటం కోసం పోటీపడ్డారు. మందిరా విర్క్ డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు.
బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోను నిగం, శిల్పాశెట్టి, సోనాలి బింద్రె, ఫిరోజ్ నదియద్వాలా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మిస్ ఇండియా
ఢిల్లీ ముద్దుగుమ్మ అదితీ ఆర్య.. 2015 ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.
మిస్ ఇండియా
ఫెమినా 52వ అందాల పోటీల్లో ఆమె గెలిచింది. కాగా, తొలి రన్నర్పగా అఫ్రీన్ రాచెల్ వజ్, రెండో రన్నర్పగా వార్తికా సింగ్ నిలిచారు.
మిస్ ఇండియా
ఈ పోటీల్లో గెలిచిన అదితి.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొంటుంది.
మిస్ ఇండియా
రన్నర్లుగా మిగిలిన ఇద్దరు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు.
మిస్ ఇండియా
బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోను నిగం, శిల్పాశెట్టి, సోనాలి బింద్రె, ఫిరోజ్ నదియద్వాలా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.