వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ ఇండియా 2015గా ఢిల్లీ సుందరి అదితీ ఆర్య(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముద్దుగుమ్మ అదితీ ఆర్య.. 2015 ఎఫ్‌బిబి ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. ఫెమినా 52వ అందాల పోటీల్లో ఆమె గెలిచింది. కాగా, తొలి రన్నర్‌పగా అఫ్రీన్‌ రాచెల్‌ వజ్‌, రెండో రన్నర్‌పగా వార్తికా సింగ్‌ నిలిచారు.

ఈ పోటీల్లో గెలిచిన అదితి.. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొంటుంది. రన్నర్లుగా మిగిలిన ఇద్దరు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు. 21 మంది అందాలభామలు కిరీటం కోసం పోటీపడ్డారు. మందిరా విర్క్‌ డిజైన్‌ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు.

బాలీవుడ్‌ ప్రముఖులు అనిల్‌ కపూర్‌, జాన్‌ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోను నిగం, శిల్పాశెట్టి, సోనాలి బింద్రె, ఫిరోజ్‌ నదియద్‌వాలా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

ఢిల్లీ ముద్దుగుమ్మ అదితీ ఆర్య.. 2015 ఎఫ్‌బిబి ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుంది.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

ఫెమినా 52వ అందాల పోటీల్లో ఆమె గెలిచింది. కాగా, తొలి రన్నర్‌పగా అఫ్రీన్‌ రాచెల్‌ వజ్‌, రెండో రన్నర్‌పగా వార్తికా సింగ్‌ నిలిచారు.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

ఈ పోటీల్లో గెలిచిన అదితి.. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొంటుంది.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

రన్నర్లుగా మిగిలిన ఇద్దరు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారు.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

బాలీవుడ్‌ ప్రముఖులు అనిల్‌ కపూర్‌, జాన్‌ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోను నిగం, శిల్పాశెట్టి, సోనాలి బింద్రె, ఫిరోజ్‌ నదియద్‌వాలా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Gurgaon girl Aditi Arya was crowned Femina Miss India 2015 at the 52nd edition of the beauty pageant here at Yash Raj Studio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X