ఆర్బీఐ నుంచి రెండు శుభవార్తలు! నగదు విత్ డ్రా పరిమితి పెంపు, మార్చిలో ఎత్తివేత
నగదు విత్ డ్రా పరిమితిపై ఆంక్షలను సడలించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) తాజాగా ప్రకటించింది. రెండు దశల్లో విత్ డ్రా పరిమితిని సడలిస్తున్నట్లు పేర్కొంది.
యూఢిల్లీ: నగదు విత్ డ్రా పరిమితిపై ఆంక్షలను సడలించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) తాజాగా ప్రకటించింది. రెండు దశల్లో విత్ డ్రా పరిమితిని సడలిస్తున్నట్లు పేర్కొంది.
సేవింగ్స్ ఖాతాదారులు ఫిబ్రవరి 20 నుంచి వారానికి రూ.50 వేల వరకు డ్రా చేసుకోవచ్చని, అలాగే మార్చి 13 నుంచి నగదు విత్ డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం వారానికి రూ.24 వేల వరకే డ్రా చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటుగా సైబర్ సెక్యూరిటీపై ఆర్బీఐ కమిటీ వేసింది. సైబర్ సెక్యూరిటీకి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ఆర్బీఐకి నివేదిస్తుంది.
ఆర్బీఐ తాజాగా ప్రకటించిన ఈ చర్యలతో.. నోట్ల రద్దు తరువాత నగదు విత్ డ్రా పై విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోతుంది. అంటే.. రోజువారీ, వీక్లీ విత్ డ్రాలపై ఉన్న పరిమితులు ఎత్తివేసినట్లే. ఆ తరువాత ఎవరు ఎంత నగదైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications