ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా.. ఎప్పుడూ చాలిచాలనంత జీతంతో జీవితం గడుపుతున్నారా.. ఇక ఆ నిరాశ నుంచి వెంటనే బయటకు వచ్చేయండి. ఒక్క రాత్రిలోనే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం మీ ముందు ఉంది. అమెరికన్ మెగా మిలియన్ లాటరీ ప్రపంచంలోనే తొలిసారిగా అతిపెద్ద జాక్పాట్ ప్రైజ్ను అందిస్తోంది. ఇది అమెరికాలో జరిగే లాటరీ కదా.. భారత్లో వర్తిస్తుందా అనే అనుమానం మీకు రావొచ్చు. అలాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. భారత్ నుంచే ఈ భారీ ప్రైజ్ మనీ గెలుచుకునే ఛాన్స్ ఉంది.
921 కోట్ల రూపాయల లాటరీ ప్రైజ్ గెలుచుకున్నారనే ఊహనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వచ్చిన ఆ భారీ ప్రైజ్ మనీతో మీరేం చేస్తారు..? కేవలం అమెరికాలో నివసించే వారే ఈ లాటరీని దక్కించుకుంటారనే భావన ఉంటే వెంటనే తొలగించేయండి. ఈ భారీ లాటరీ ప్రైజ్ భారత్ నుంచి కూడా గెలుచుకోవచ్చు.ఈ లాటరీని దక్కించుకునేందుకు అమెరికాకు ప్రయాణం చేయనవసరం లేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ప్రైజ్ మనీ కలిగిన లాటరీ. ఈ శుక్రవారం రాత్రి ఈ లాటరీ డ్రా తీయబడుతుంది.
మెగా మిలియన్స్ లాటరీని ఆన్లైన్లోనే మీరు ఆడొచ్చు. అదికూడా భారత్లోనే ఉంటూ ఈ ఆన్లైన్ లాటరీలో పాల్గొనొచ్చు. కొన్ని వందల కోట్లు జాక్పాట్ ప్రైజ్ మనీ కొన్ని క్లిక్స్ దూరంలో మాత్రమే ఉందన్న విషయాన్ని గ్రహించండి.ఆన్లైన్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు చెల్లించే ప్రక్రియకు అనేక రకాల ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా చెల్లించొచ్చు. వీసా, మాస్టర్ కార్డు మరియు డెబిట్ కార్డు, రూపే మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులను సురక్షితంగా చెల్లించొచ్చు.
లాటరీ
టికెట్
కొనుగోలు
చేసే
ప్రక్రియ:
1.TheLotter.Org
అనే
వెబ్సైట్కు
ముందుగా
లాగిన్
అవ్వండి.
ఇది
ఆన్లైన్
లాటరీ
టికెట్
కొనుగోలు
చేయడంలో
సేవలందిస్తుంది.
2. ఈ సైట్పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టాప్ లాటరీ సంస్థలకు చెందిన లాటరీ టికెట్లు పొందుపర్చబడి ఉంటాయి. ఇక్కడ మెగా మిలియన్స్ లాటరీని సెలెక్ట్ చేసుకోండి
3. మీకు నచ్చిన లేదా మీ ఫేవరెట్ సంఖ్యను అక్కడ పూర్తి చేయండి. మీరు వ్యక్తిగతంగా టికెట్ ఎలా అయితే కొనుగోలు చేస్తారో అలానే మీకు నచ్చిన సంఖ్యలతో పూర్తిచేయండి
4. ఎన్ని లైన్స్ ఆడుతారో ముందుగా తెలపండి
5. చివరిగా మీరు టికెట్ కొనుగోలు చేసినట్లుగా నిర్థారణ చేయండి. అంతే ఇక భారీ ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు మీరు అర్హులు అవుతారు.
భారత్లో లాటరీ కొనుగోలు చేసే వారికి తమ సేవలందించడంపై హర్షం వ్యక్తం చేశారు లాటర్స్ ప్రతినిధి ఆడ్రియన్ కూర్మన్స్." ఇది ఎలా పనిచేస్తుందంటే లాటర్స్కు చెందిన స్థానిక ఏజెంట్లు మీ తరపున టికెట్ను కొనుగోలు చేస్తారు. ఇందుకు గాను వెబ్సైట్ కొంతమేరా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంది.వెంటనే మీ టికెట్ యొక్క స్కాన్ మీకు పంపబడుతుంది. ఇది డ్రా కంటే ముందే పంపబడుతుంది. ఒకవేల లాటరీ మీకు తగిలిందంటే ఎలాంటి కమిషన్ ఛార్జీలు లేకుండానే ఆ భారీ మొత్తం మీ సొంతమవుతుంది. ఇప్పటికే భారత్ నుంచి పలువురు ఈ భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. ఆస్ట్రియా లొట్టో ఆడిన ఓ భారతీయుడు సెకండ్ ప్రైజ్ €32,161 గెలుచుకున్నారు. చిన్న ప్రైజ్ మనీలు కూడా భారతీయులు గెలుచుకున్నారు. అయితే జాక్పాట్ విన్నర్ ఇప్పటి వరకు భారత్నుంచి గెలుచుకున్నవారు లేరు. అయితే అది ఈ వారంలో జరిగే మెగా మిలియన్ డ్రాలోనే దక్కే అవకాశం ఉంది" అన్నారు కూర్మన్స్.
ఒక వేళ అదృష్టం వరించి ఆ లాటరీ కనుక మీకు దక్కతే ఆ భారీ మొత్తం మీ అకౌంట్కు బదిలీ చేయబడుతుంది. అది చాలా సురక్షితంగా ఉంటుంది. మీకు నచ్చిన సమయంలో మీరు ఆ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.ఒకవేళ లాటరీ జాక్పాట్ తగిలితే మీరు లాటరీ ఆఫీసుకు స్వయంగా వచ్చి ఆ డబ్బును తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాక్ పాట్ డబ్బులను తీసుకునేందుకు గాను ఒక లాయర్ను దిలాటర్ సంస్థే మీకు అరేంజ్ చేస్తుంది. డబ్బులు తీసుకోవడంలో ఉన్న ప్రక్రియను పూర్తి చేయడంలో ఈ లాయర్ సహకరిస్తారు. గత కొన్నేళ్లుగా ది లాటర్ సంస్థ105 మిలియన్ డాలర్ల మేరా ప్రైజ్ మనీని చెల్లించింది. ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ మంది విజేతలుగా ఇప్పటి వరకు నిలిచారు. అయితే అతి పెద్ద భారీ ప్రైజ్ మనీ గెలిచిన వారిలో పనామాకు చెందిన ఓ మహిళ 30 మిలియన్ డాలర్లను గెల్చుకుంది. ఆమె ఫ్లోరిడా లొట్టోను గెల్చుకుంది. ఇరాక్ నుంచి ఓ వ్యక్తి 6.4 మిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆయన ఒరెగాన్ మెగాబక్స్ జాక్పాట్ ఆడి గెలుచుకున్నాడు.
రూ.921 కోట్లు విలువ చేసే మెగా మిలియన్స్ జాక్పాట్ ఏ సమయంలోనైనా గెలుచుకునే అవకాశం ఉంది. తదుపరి డ్రా త్వరలోనే ఉంది.మెగా మిలియన్స్ జాక్పాట్లో మీరు కూడా పాల్గొని ఆడి భారీ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంది. పనామాలో ఉండే వారు ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేసి భారీ ప్రైజ్ మనీ గెల్చుకున్నప్పుడు భారత్లో నివసించే మీరు కూడా గెల్చుకోవచ్చు. ఇక మెగా మిలియన్ ఆన్లైన్ లాటరీని భారత్ నుంచి ఎలా ఆడాలో మరింత సమాచారం తెలుసుకునేందుకు TheLotter.org వెబ్సైట్ను సందర్శించండి.
గమనిక: ఈ మొత్తం వ్యవహారం లొట్టొ డైరెక్ట్ నేతృత్వంలో జరుగుతోంది. మాల్టా గేమింగ్ అథారిటీ లొట్టో డైరెక్ట్కు లైసెన్స్ జారీ చేసింది. లైసెన్స్ రిఫరెన్స్ నెంబర్ MGA/CRP402/2017 జూదం అనేది నియంత్రణలో లేకుంటే అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. బాధ్యతాయుంగా ఆడండి. 18 ఏళ్లు ఆపైబడి వయసున్న వారు మాత్రమే అర్హులు. డబ్బులు మీవి కాబట్టి రిస్క్ మీదే. దీనికి వన్ ఇండియా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. మరిన్ని వివరాలకు www.rgf.org.mt వెబ్సైట్ను సందర్శించండి
RECOMMENDED STORIES