రైలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకో మిత్రమా!
భారతదేశానికి జీవనాడి వంటిది రైల్వే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసుంటారు. రైల్వేకు, భారతీయులకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మనం ప్రయాణించే రైళ్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాం.
సూపర్ ఫాస్ట్ రైలు : గంటకు 100 కిలోమీర్లు అంతకంటే ఎక్కువ వేగంతో నడిచేవి సూపర్ ఫాస్ట్ రైళ్లు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే దీనికి స్టాప్స్ తక్కువగా ఉంటాయి. ఈ రెండురకాల రైళ్లకన్నా సూపర్ ఫాస్ట్ రైలు ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 55 కిలోమీటర్లుగా ఉంటే సూపర్ ఫాస్ట్ వేగం గంటకు వంద కిలోమీటర్లుగా ఉంటుంది.

మెయిల్ ఎక్స్ ప్రెస్ : గతంలో రైళ్లల్లో పోస్ట్ బాక్స్ లు ఉండేవి. వాటిద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉత్తరాలతోపాటు పార్శిళ్లు పంపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆ రైళ్లకు మెయిల్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లల్లో పోస్ట్ బాక్స్ లు తొలగించినప్పటికీ వాటికి ఉన్న మెయిల్ ఎక్స్ ప్రెస్ అనే పేరు మాత్రం అలా నిలిచిపోయింది. వీటి సగటు వేగం గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో ఉండటమే కాకు పలు స్టేషన్లలో స్టాప్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్యాసింజర్ రైలు : తక్కువ దూరానికి నడిపే రైళ్లను ప్యాసింజర్ రైళ్లు అంటారు. ఇందులో ఉండే కోచ్ లన్నీ జనరల్ కేటగిరికి చెందినవి. వెళ్లే మార్గంలో ఉండే అన్ని రైల్వేస్టేషన్లలోను దీన్ని నిలుపుతారు. ప్రతి స్టేషన్ లో ఆగడంవల్ల దీని వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంటుంది.దాని అర్థం ఏంటో తెలుసా? ప్యాసింజర్ రైళ్లు.. భారతీయ రైల్వేలు తక్కువ దూర మార్గాల కోసం నడిపే రైళ్లను ప్యాసింజర్ రైళ్లు అంటారు. ఈ రైళ్లలో ఉపయోగించే
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications