ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన, అల్లాడిన పేషెంట్లు
ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. గట్టిగా మ్యూజిక్ పెట్టడంతో పేషెంట్లు అల్లాడిపోయారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. గట్టిగా మ్యూజిక్ పెట్టడంతో పేషెంట్లు అల్లాడిపోయారు.
అక్కడ పని చేస్తున్న సిబ్బందే ఇలా చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో డిజె పార్టీ నిర్వహించారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ వార్డుబాయ్ కుమారుడి పుట్టిన రోజును అక్కడి వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలనుకున్నారు.

ఇందుకోసం హాస్పిటల్కే కేక్ తెప్పించారు. పేషెంట్లను పట్టించుకోకుండా పెద్దగా పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. దీంతో నిద్రపట్టక పేషెంట్లు అల్లాడిపోయారు.
ఈ దృశ్యాన్ని స్థానిక మీడియా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications