Doute: వారం రోజులు డ్యూటీలోనే ఉన్న భర్త, వయసులో ఉన్న భార్యను స్పాట్ లో చంపేసి ?
చెన్నై/మైలాడుతురై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పిల్లలను చూసుకుంటూ భార్య ఇంటిలోనే ఉంటున్నది. డ్యూటీకి వెలుతున్న భర్త ఒక్కోసారి వారం రోజులు, పది రోజుల తరువాత ఇంటికి వెలుతున్నాడు. వయసులో ఉన్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

15 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని కుతలాం తాలుకాలోని మేళా అగలంగన్ ప్రాంతంలో ఆరోగ్య శశి అలియాస్ శశి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధులువు చూపించిన మైలాడుతురై జిల్లాకు చెందిన రమ్యా (32) అనే యువతిని శశి సంతోషంగా వివాహం చేసుకున్నాడు.

భర్త లాడీ డ్రైవర్
వివాహం చేసుకున్న శశి, రమ్యా దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. రమ్యా, శశి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శశి లాడీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రమ్యా భర్త శశి డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. పిల్లలను చూసుకుంటున్న శశి భార్య రమ్యా ఇంటిలోనే ఉంటున్నది.

వారం, 15 రోజులు డ్యూటీలోనే ఉంటున్న భర్త
డ్యూటీకి వెలుతున్న శశి ఒక్కోసారి వారం రోజులు, పది రోజులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ తరువాత ఇంటికి వెలుతున్నాడు. వయసులో ఉన్న భార్య రమ్యా మీద ఆమె భర్త శశికి అనుమానం మొదలైయ్యింది. తన భార్య రమ్యా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, నేను డ్యూటీకి వెలుతున్న తరువాత అతనితో ఎంజాయ్ చేస్తోందని శశి విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.

భార్యను స్పాట్ లో చంపేశాడు
భార్య రమ్యా అక్రమ సంబంధం విషయంలో శశి ఆమెతో నిత్యం గొడవలు పడుతున్నాడు. వారం రోజుల క్రితం డ్యూటీకి వెళ్లిన శశి రాత్రి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన శశి ఇనుప రాడ్ తీసుకుని అతని భార్య రమ్యా తల మీద దాడి చేసి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications