తాగిన బీజేపీ ఎంపీ సభలో అసభ్యంగా: మహిళా ఎంపీలు
న్యూఢిల్లీ: లోకసభలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెసు పార్టీ (టీఎంసీ) పార్లమెంటు సభ్యుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమ పట్ల అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తించాలని టీఎంసీ మహిళా ఎంపీలు ఆరోపించగా.. బీజేపీ ఎంపీలు ఖండించారు.
టీఎంసీ ఎంపీలు కోకిలా ఘోష్ దస్తీదార్, కల్యాణ్ బెనర్జీలు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్ను నిరసిస్తూ తాము లోకసభలో ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎంపీలు తమ పైన దాడి చేశారని ఆరోపించారు. ఓ బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఎంపీ దస్తీదార్ ఆరోపించారు.

తమ పార్టీకి చెందిన మరో ఎంపీ శతాబ్దీ రాయ్ పట్ల కూడా బీజేపీ ఎంపీలు అమానుషంగా ప్రవర్తించారని, దాడి చేస్తామని బెదిరించారని వారు ఆరోపించారు. బెదిరించిన బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.
అయితే, బేజీపీ మాత్రం టీఎంసీ మహిళా ఎంపీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. టీఎంసీ డ్రామాకు తెరలేపుతోందని మండిపడ్డారు. ఎంపీలు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శించారు. అలాంటి సమయంలో తాము సర్దుబాటుకు ప్రయత్నించాం తప్ప దూషించలేదన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications