విమానం గాలిలో ఉండగానే మంటలు, అందరూ మనోళ్లే! (వీడియో)
తిరువనంతపురం: విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్న సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానంలో అందరూ కేరళవాసులే ఉన్నారు.
We can confirm flight EK521 from Thiruvananthapuram to Dubai has been involved in an accident at Dubai International.
— Emirates airline (@emirates) August 3, 2016
విమానం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, అది రన్ వే పైన దిగుతుండగా.. గాలిలో ఉండగానే మంటలు చెలరేగాయి. విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపారు. ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దించారు. ఇది బుధవారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది.

దీనిపై ఎయిర్ లైన్స్కు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు (స్థానిక కాలంమానం) ఎమిరేట్స్ విమానంలో మంటలు వచ్చినట్లు నిర్ధారించాలని చెప్పారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications