పాలక్కడ్ మున్సిపల్ కార్యాలయంపై జాతీయ జెండా.. ప్రదర్శించిన డీవైఎఫ్ఐ.. ఎందుకంటే..
కేరళలో కమ్యూనిస్టులు-కమల దళం మధ్య పోరు కొనసాగుతోంది. ఇటీవల పాలక్కడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ రోజు కొందరు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంపై మోడీ, అమిత్ షా ప్లెక్సీ.. దాంతోపాటు శివాజీ, జై శ్రీరాం అని ఉండే బ్యానర్లు ప్రదర్శించారు. బుధవారం వారు ఇలా చేయగా.. దానికి ప్రతీగా కమ్యునిస్టులు శుక్రవారం నిరసన తెలిపారు. జాతీయ జెండాను ప్రదర్శించి తమ వ్యతిరేకతను చాటారు.

బుధవారం ప్రదర్శించిన బ్యానర్ల వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీంతో డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఇవాళ తమ నిరసన తెలిపారు. పాలక్కడ కార్యాలయంపై జాతీయ జెండాను ప్రదర్శించారు. అయితే నిబంధనలకు విరుద్దంగా పార్టీ జెండాను ప్రదర్శించిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కానీ స్థానికంగా మాత్రం ఈ అంశం చర్చకు దారితీసింది. ఇరువర్గాలు తమ నిరసనలను బ్యానర్ల ద్వారా తెలియజేశారు. వరసగా జెండాల ప్రదర్శనలతో ఇరు వర్గాలు వార్తల్లో నిలిచారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications