ఢిల్లీలో భూ ప్రకంపనలు: జనం పరుగులు
న్యూఢిల్లీ: బుధవారం రాత్రి ఢిల్లీలో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు 121 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

గురుగ్రామ్, హరిద్వార్, అల్మోరా, రామ్నగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాత్రి 8.49గంటలకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఇది ఇలా ఉండగా, ఉత్తరాఖండ్లోని ఛమోలీతోపాటు తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీలో భూ ప్రకంపనల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్, రాపార్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications