ఉత్తర భారతంలో భూకంపం, భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఉత్తర భారత ప్రజలను భూకంపం భయాందోళనలకు గురి చేసింది. సోమవారం రాత్రి పూట పదిన్నర గంటలకు ముప్పై సెకన్ల పాటు భూమి కంపించింది.
న్యూఢిల్లీ:ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్ , చంఢీఘడ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో భూమి కంపించింది.ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు
గురయ్యారు.ఉత్తరాఖండ్ కేంద్రంగా భూకంపం చోటుచేసుకొంది.
సుమారు ముప్పై సెకండ్ల పాటు సోమవారం రాత్రి భూమి కంపించింది.రిక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత 5.3 గా నమోదైంది.
ఉత్తరాఖండ్ కేంద్రంగా భూకంప కేంద్రం ఉందని అధికారులు చెబుతున్నారు. ముప్పై సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ఉత్తరభారత్ లో భూమి ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘడ్ లో భూమికి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.
ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్ లలో భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి పదిన్నరగంటల సమయంలో ఈ భూకంప కేంద్రం చోటుచేసుకొంది.భూకంపం చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్ళనుండి బయటకు పరుగులు తీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications