వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు బోల్తా: సంక్రాంతికి సొంతూరు వెళ్తూ మృత్యువాత

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. కర్ణాటర రోడ్డు రవాణా సంస్థ బస్సు బోల్తా పడి రోడ్డు పక్కన ఉన్న బొందలో పడిపోయింది. దీంతో ఆ ప్రమాదం సంభవించింది.

బెంగళూరు సమీపంలోని శాంతిగ్రామ వద్ద శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది. సంక్రాంతి పర్వదినానికి స్వగ్రామానికి వెళ్తూ 8 మంది మరణించారు. బస్సు బెంగళూరు నుంచి ధర్మస్థలకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

Eight killed in bus accident in Karnataka

మృతుల్లో నలుగురిని గుర్తించారు. వారు డ్రైవర్ లక్ష్మణ్ (38), దయానా (20), గంగాధర్ (20) శివప్ప చలవాది (36), మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ఉన్నారు..

ఇదిలావుంటే, తమిళనాడులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. తమిళనాడులోని వందవాసి వద్ద కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

English summary
Eight persons were killed and more than 10 others injured when a bus overturned and fell into the road side ditch near Shantigrama on the outskirts of the city on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X