లోకసభ: దీదీ పార్టీ అభ్యర్థిగా సిరివెన్నెల నటి పోటీ

తృణమూల్ అభ్యర్థుల జాబితాలో మాజీ ఫుట్బాల్ ప్లేయర్ భయాచుంగ్ భూటియా కూడా ఉన్నారు. భూటియా డార్జిలింగ్ స్థానం నుంచి పోటీ చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు తృణమూల్ కాంగ్రెసు పోటీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లోనే కాకుండా గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని దీదీ చెప్పారు.
తృణమూల్ కాంగ్రెసు అభ్యర్థుల జాబితాలో సినీ తారలు మూన్ మూన్ సేన్, సంధ్యా రాయ్, దేవ్ ఎంఎస్ సేన్ ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడిగా పనిచేసిన సుగతా బోస్ జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.
సిట్టింగ్ ఎంపీల్లో మెజారిటీ నాయకులకు మమతా బెనర్జీ తిరిగి టికెట్లు ఇచ్చారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నంచి పోటీ చేస్తాడు. అన్నా హజారే సూచన మేరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తానని మమతా బెనర్జీ చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications