జైపూర్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బ్యాగు చోరీ
జైపూర్: కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ దొంగతనానికి గురైంది. జైపూర్ విమానాశ్రయంలో ఆయన బ్యాగ్ మాయమైంది. రాజస్థాన్లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఈసీ బృందం జైపుర్కు వెళ్లింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ సహా ముగ్గురు కమిషనర్లు జయపురకు చేరుకున్నారు.
ఈ క్రమంలో విమానాశ్రయంలో సునీల్ అరోరా బ్యాగ్ దొంగతనానికి గురైంది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈసీ బృందం రాజస్థాన్లో రెండు రోజులపాటు పర్యటిస్తోంది.

కాగా, 2019లో జరుగనున్న లోకసభ ఎన్నికలకు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయలర్ లాంటివి అని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్లో బీజేపీని ఓడించే సత్తా ఎవరికీ లేదని, పార్టీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తామని ధీమాతో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications