ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రం, నేడు జేడీయూలో చేరిక
పాట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు. ఆయన ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరనున్నారు. జేడీయూ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరుతున్నారు. జేడీయూ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరుతారు.

ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఉదయం ఇచ్చిన ఓ ట్వీట్లో 'బీహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంద'ని చెప్పారు.ఆయనకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పార్టీ సభ్యత్వం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
More From
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications